3, జులై 2010, శనివారం

కృతి మిగులును ...



విజయనగర రాజ్య విభవమ్ము గతియించె -
ధనము, మణులు, పసిడి, జనము పోయె -
’భువనవిజయ’ సభల భవనాలు నశియించె -
కృష్ణరాయ డడగె - కృతులు మిగిలె !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి