26, మార్చి 2015, గురువారం

‘ప్రతాప రుద్రుని’ ఆశీర్వదిస్తూ ...

“కాకతీయ వైభవం” సాహిత్య రూపకంలో ‘కేతన’ మహాకవి ‘ప్రతాప రుద్రుని’ ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం …

“వరయుత కాకతీయ ఘన వంశ సుధాంశు ప్రతాప రుద్ర! నీ
చరణము సోకి ఈ తెలుగు క్ష్మాసతి ఎంతొ పునీతమయ్యె! ఈ
ధరణిని శారదాంబ బహుదా.. బహుధా.. నడయాడుచుండి, ఆ
వరణ మదెల్ల శీఘ్రమె సువర్ణమయంబుగ తీర్చి దిద్దుతన్!”

( ఈ పద్యం కేతన కవి కృతం కాదు. నేను స్వయంగా వ్రాసుకొన్నాను - డా.ఆచార్య ఫణీంద్ర )