చెప్పినవన్ని సర్వమును చేసియు జూపుచు, కార్యదక్షుడై
గొప్ప తనంబు చాటుచును, కూరిమి పంచుచు రాష్ట్ర వాసులు
న్నెప్పుడు సంతసంబు గొన - ఈ "తెలగాణ"కు ముఖ్యమంత్రిగా
మెప్పును పొందుచుండె గద మేటిగ నందరి చేత "కే.సి.యార్"! #
డా.ఆచార్య ఫణీంద్ర ముక్తక పద్యాలు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి